రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం రావిచేడ్లో ఎస్వోటీ, స్థానిక పోలీసుల దాడిలో కృత్రిమ పాల తయారీ గుట్టురట్టయింది. సీఐ గంగాధర్ తెలిపిన వివరాల ప్రకారం.. రావిచేడ్కు చెందిన అనగోని శ్రీశైలం అదే గ్రామంలో కొం
కొద్ది సంవత్సరాల క్రితం వరకూ తల్లిపాల పట్ల అవగాహన తక్కువ. కృత్రిమ పాలు కూడా తల్లిపాలంత శ్రేష్ఠమైనవేనంటూ అబద్ధపు ప్రకటనలు గుప్పించేవారు. వైద్య విజ్ఞానం అభివృద్ధి చెందినకొద్దీ ఆ భ్రమలు తొలగిపోయాయి.