మూడో విడుత టీకా కోసం 2.45 కోట్ల రిజిస్ట్రేషన్లు | దేశవ్యాప్తంగా 18 ఏళ్లు నిండినవారికి మే ఒకటో తేదీ నుంచి వ్యాక్సిన్ పంపిణీ చేయనుండగా.. రిజిస్ట్రేషన్ ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది.
న్యూఢిల్లీ: వచ్చే నెల 1వ తేదీ నుంచి ఇండియాలో నాలుగో దశ కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. ఇందులో భాగంగా 18 ఏళ్లు నిండిన అందరూ వ్యాక్సిన్ తీసుకోవచ్చని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసి�
శనివారం నుంచి 18+ వారికి టీకా బుధవారం నుంచి రిజిస్ట్రేషన్ మొదలు ‘కొవిన్’లో నమోదైతేనే వ్యాక్సిన్ ‘ఆరోగ్యసేతు’లోనూ రిజిస్ట్రేషన్ స్పాట్ రిజిస్ట్రేషన్లు ఉండవు అధికార వర్గాలు వెల్లడి న్యూఢిల్లీ, ఏప�
న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్లను మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన అందరికీ ఇస్తున్న సంగతి తెలుసు కదా. అయితే 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయసున్న వాళ్లు వ్యాక్సిన్ కోసం CoWIN వెబ్పోర్టల్లో తప్పనిసరిగా రిజిస్ట్రేష�