Madhya Pradesh : మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 50 మంది ప్రయాణికులతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడటంతో ఆరుగురు మరణించారు. 40 మందికిపైగా గాయపడ్డారు. ఈ ఘటన మధ్యప్రదేశ్, అనుప్పూర్ జిల్లా, గింజ్రి గ్రామ పరిధ�
మధ్యప్రదేశ్ రోడ్లపై గోవా స్టైల్ బీచ్ పార్టీ ఏంటని ఆశ్చర్యపోతున్నారా? ఇది అక్కడి ప్రభుత్వంపై ఆ రాష్ట్ర ప్రజలు తెలిపిన వెరైటీ నిరసన. వర్షాలకు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఓ గ్రామంలో రోడ్�