న్యూఢిల్లీ: భారత్లో పర్యటిస్తున్న అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఇవాళ బౌద్ద ఆధ్యాత్మిక గురువు దలైలామా ప్రతినిధులతో భేటీ అయ్యారు. దలైలామా ప్రతినిధి నోడుప్ డాంగ్చుంగ్తో అమెరికా మం�
ఇండో-పసిఫిక్ రీజియన్లో భారత్ మా కీలక భాగస్వామి.. అమెరికా |
ఇండో-పసిఫిక్ రీజియన్ పరిధిలో భారత్ తమకు ముఖ్య భాగస్వామి అని అమెరికా విదేశాంగశాఖ ....
అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంథోనీ బ్లింకెన్ భారతదేశం పర్యటనకు రంగం సిద్ధమైంది. ఈ నెల 27 న రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత్ వస్తున్నారు. తన రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆయన భారతదేశం విదేశాంగ మంత్రి ఎస్ జై�
న్యూఢిల్లీ: అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఈ నెల 28న భారత్ను సందర్శించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీతోపాటు విదేశాంగ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్తో ఆయన సమావేశమవుతారు. �
వాషింగ్టన్: తాము కోవిడ్తో సతమతం అవుతున్న వేళ భారత్ అందించిన సహాయాన్ని ఎన్నటికీ మరిచిపోలేమని అమెరికా పేర్కొన్నది. భారత విదేశాంగ శాఖ ఎస్ జైశంకర్.. అమెరికా పర్యటనలో ఉన్న విషయం తెలిసింద�
టోక్యో: అమెరికా కొత్త పాలకవర్గం కూడా చైనా తీరుపై తీవ్రంగా మండిపడింది. ఆసియా ప్రాంతంలో ఆ దేశం దూకుడుగా, అణచివేత ధోరణితో వ్యవహరిస్తోందని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ అన్నారు. రక్షణ