బీజేపీ సర్కారు రాజ్యాంగబద్ధ్ద వ్యవస్థలను నిర్వీర్యం చేసి, వాటిని గుప్పెట్లో పెట్టుకుని, ప్రజావ్యతిరేక పాలన సాగిస్తూ ప్రజల హక్కులనే కాకుండా రాష్ర్టాల హక్కులను హరించి వేస్తున్నదని సీపీఎం కేంద్ర కమిటీ స�
కేంద్ర ప్రభుత్వ కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక పాలనను నిరసిస్తూ హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో వామపక్షాల నాయకులు ధర్నాలు, ర్యాలీలు తీశారు. కాజీపేట పట్టణంలో కార్మిక సంఘాల కిసాన్ సంయుక్త మోర్చా ఆధ్వర్యంలో �