ఆన్లైన్ సేవల కారణంగా అంగన్వాడీలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఉన్న సమయమంతా ఆన్లైన్ ఆప్డేషన్కే సరిపోతున్నది. దీంతో కేంద్రాలపై దృష్టి సారించలేకపోతున్నారు. తీవ్ర ఒత్తిళ్లు పెరిగి అనారోగ్యాలకు గురవ�
అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాజు ప్రభుత్వాన్ని కోరారు. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లతో కలిసి సోమవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించిన అ�