కాశీబుగ్గ: వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో పత్తి ధర సోమవారం రికార్డు స్థాయిలో పలికింది. ఈ సీజన్ అక్టోబర్ నుంచి ఇప్పటివరకు వచ్చిన పత్తికి క్వింటాల్కు రూ.7వేలు ధర పలికింది. దీంతో రైతులు ఆనందం వ్యక్�
న్యూఢిల్లీ : ముడి చమురు ధరల సెగతో దేశవ్యాప్తంగా ఏప్రిల్ లో టోకు ధరల సూచీ(డబ్ల్యూపీఐ) ఆల్ టైం హైగా 10.49 శాతానికి ఎగబాకింది. ముడిచమురు, నూనెలు, కమాడిటీ ధరల పెరుగుదలతో ఏప్రిల్ లో టోకు ధరల ద్రవ్�