కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తన హైదరాబాద్ పర్యటనలో పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావుతో సమావేశమయ్యారు. దార్శనికత, వినూత్న ఆలోచనలు, బలమైన నాయకత్వంపై మంత్రి కేటీఆర్తో అర్థవంతమైన చర్చ జరిగిందని
కేంద్రంపై సీఎం కేసీఆర్ చేసిన సింహగర్జన దేశమంతటా ప్రతిధ్వినించింది. రైతులకు ఉచిత కరెంటు హామీతో 2024లో బీజేపీ రహిత సర్కారును ఏర్పాటు చేస్తామన్న ఆయన సంకల్పం జాతిగుండెల్లో ప్రతిఫలించింది. దేశవ్యాప్తంగా పత్