నవీపేట మండలం కోస్లీ వద్ద బోధన్ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ సోమవారం అలీసాగర్ నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాసంగి సీజన్లో రైతులు పంటలు పండించుకునేందుకు నీటిని విడుదల చేస్తున్నామన్నార
నిజామాబాద్ : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. అప్పటి వరకు సరదాగా వివాహ వేడుకల్లో పాల్గొన్న ఆ యువకులు అంతలోనే మృత్యువాత పడటంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. ఇద్దరు యువకులు ప్రమాదవశాత్తు అలీసాగర్ ఎ�