ఏఐ , డీప్ ఫేక్ టెక్నాలజీలతో జరుగుతున్న ఎన్నికల ప్రచారంపై ఇటీవల ఆందోళన వ్యక్తం చేసిన ఎన్నికల కమిషన్(ఈసీ), ఈ అంశంపై తాజాగా ఆయా రాజకీయ పార్టీలకు మార్గదర్శకాలు జారీచేసింది. ఏఐ టెక్నాలజీతో తయారుచేసిన కంటెం�
సాంకేతికతను మంచి కోసం వాడితే అది సమాజానికి ఉపయుక్తమవుతుంది. లేకపోతే అవాంఛిత పర్యవసానాలకు దారితీస్తుంది. ఇటీవల కాలంలో డీప్ ఫేక్ టెక్నాలజీని ఉపయోగించి, ముఖాలను మార్చేసి అసభ్యకరమైన వీడియోలను సోషల్ మీడ