నూతన సాంకేతికతలు వేగంగా విస్తరిస్తుండటంతో సమాజంలో అనేక మార్పులు వస్తున్నాయని, ఈ నేపథ్యంలో ఆధునిక వివాదాల పరిష్కారానికి ప్రత్యేక న్యాయ వ్యవస్థలు అందుబాటులో ఉండాలని హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమ�
టెక్ దిగ్గజ సంస్థ సిస్కో ఈ ఏడాది రెండో విడత లేఆఫ్లు ప్రకటించింది. సిబ్బందిలోని 7 శాతం అనగా, 5,600 మందిని తొలగించాలని నిర్ణయించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ కంపెనీ 4 వేల మందికి పైగా ఉద్యోగులను తీసేసింది.