పునరుత్పాదక శక్తితో నడిచే హైపర్స్కేల్ ఏఐ-రెడీ డాటా సెంటర్లను 2035 నాటికి అభివృద్ధి చేయడానికి అదా నీ గ్రూపు మంగళవారం 100 బిలియన్ డాలర్ల(రూ. 9,06,480 కోట్లు)పెట్టుబడి పెడుతున్నట్లు ప్రకటించింది.
అత్యాధునిక కృత్రిమ మేధ (ఏఐ) మోడల్స్ను భూమిపై నిర్వహించడం మోయలేని భారంగా మారుతుండటంతో గూగుల్, ఎన్విడియా, అమెజాన్, స్పేస్ఎక్స్ వంటి బిగ్ టెక్ కంపెనీలు అంతరిక్షంవైపు చూస్తున్నాయి. విద్యుత్తు ఖర్చు�