అమెరికాలో చదువు పూర్తిచేసుకుని, అక్కడే ఉద్యోగాలు చేయాలనుకునే విదేశీ విద్యార్థుల కోసం ‘ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్'(ఓపీటీ) వీసా దరఖాస్తులపై లక్ష డాలర్లు(సుమారు రూ. ఒక కోటి)ఫీజు విధించే అంశాన్ని ట్రం
అసమర్థుల మాటలు ఎవరూ వినరని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు జగదీశ్రెడ్డి ఎద్దేవా చేశారు. పాలనపై నియంత్రణ కోల్పోయారనడానికి సీఎం రేవంత్రెడ్డి మాటలే నిదర్శనమని చెప్పారు.