అత్యంత వెనుకబడిన ప్రాంతంలో నివసిస్తున్న తమకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ అశ్వారావుపేట మండలం గాండ్లగూడెంకు చెందిన ఆదివాసీ కొండరెడ్లు భద్రాచలం ఐటీడీఏ ఎదుట బుధవారం ధర్నా నిర్వహించారు
ఆదివాసీల రాజ్యాంగ హక్కులను పకడ్బందీగా అమలు చేయాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కుంర శంకర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రంలో ఆదివాసీ �