కోరుట్ల పట్టణంలోని కల్లూరు రోడ్డు విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద రహదారిపై కల్లూరు ప్రభుత్వ మోడల్ స్కూల్ విద్యార్థులు సోమవారం మెరుపు ధర్నా చేపట్టారు. పాఠశాలకు అదనపు బస్సులు నడపాలని రహదారిపై బైఠాయించి నిరసన �
ప్రయాణికులకు మెరుగైన సేవలందించాలని డిపో మేనేజర్లకు జోనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వీ వెంకటేశ్వర్లు సూచించారు. కరీంనగర్ జోనల్ పరిధిలో ట్రాఫిక్ విభాగం