‘రంగస్థలం’ చిత్రంలో రామ్చరణ్తో ఐటెంసాంగ్లో ఆడిపాడి యువతను హుషారెత్తించింది మంగళూరు సోయగం పూజాహెగ్డే. ప్రస్తుతం ఈ భామ రామ్చరణ్ సరసన ‘ఆచార్య’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. చిరంజీవి కథానాయక�
మెగాస్టార్ చిరంజీవి లీడ్ రోల్లో నటిస్తున్న ప్రాజెక్టు ఆచార్య. కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రం నుంచి లాహే లాహే పాటను మేకర్స్ వ�
ఇండస్ట్రీలో అంతే.. కొన్నిసార్లు కొన్ని సినిమాల కోసం స్టార్ హీరోలు కూడా వేచి చూస్తుంటారు. ఇప్పుడు కూడా మెగాస్టార్ చిరంజీవి లాంటి హీరో కూడా ఓ సినిమా కోసం కళ్లు కాయలు కాచేలా చూస్తున్నాడు. ఆ సినిమా ఎప్పుడెప్ప
చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఆచార్య’. కొరటాల శివ దర్శకుడు. నిరంజన్రెడ్డి, రామ్చరణ్ నిర్మాతలు. మే 13న ప్రేక్షకులముందుకురానుంది. ధర్మస్థలి నేపథ్యంలో జరిగే ఈ కథలో చిరంజీవి ఆచార్యగా, నక్స�
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పవర్ ఫుల్ మెగా ఎంటర్ టైనర్ `ఆచార్య`. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ కీలక పాత్రను పోషిస్తున్న ఈ చిత్రంలో కాజల్ – పూజా హె
భద్రాద్రి జిల్లాలోని ఇల్లెందు జేకే 5 ఓపెన్కాస్టులో ‘ఆచార్య’ సినిమా ైక్లెమాక్స్ సీన్లో భీకర పోరాట దృశ్యాల చిత్రీకరణ జరిగింది. ైక్లెమాక్స్ సన్నివేశాలను దర్శకుడు కొరటాల శివ చిత్రీకరించారు. హీరోలు చిర
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఆచార్య సినిమా షూటింగ్ ప్రస్తుతం ఇల్లందులో జరుగుతోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఇందులో పాల్గొంటున్నాడు. మొన్నటి వరకు తూర్పుగోదావరి జిల్లా మారేడుపల్లి అడవుల్లో �
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య’ చిత్రం షూటింగ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లెందు జేకే మైన్స్లో జరుగనుంది. ఈ సందర్భంగా ఆచార్య చిత్ర దర్శకుడు కొరటాల శివ శుక్రవారం ఖమ్మంలో రాష్ట్ర రవాణ�