Telangana | తెలంగాణలో మళ్లీ ఉమ్మడి రాష్ట్రం నాటి పరిస్థితులు పునరావృతమవుతున్నాయి. కాంగ్రెస్ సర్కారు పాలనలో ఆంధ్రా మూలాలున్న వారిని అందలమెక్కిస్తున్నారు. తెలంగాణ భూమిపుత్రుల అవకాశాలను కొల్లగొడుతున్నారు. మన
విద్యాశాఖ మొద్దు నిద్ర పోతున్నది. ఆరు నుంచి పదో తరగతి చదివే విద్యార్థులను భావి భారత శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దే సంకల్పంతో తీసుకొచ్చిన ప్రతిష్ఠాత్మక ‘ఇన్స్పైర్' మానక్'పై అంతులేని అలసత్వం చూపుతున్�