ఘోర అగ్నిప్రమాదం | మహారాష్ట్రలోని పుణే జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. నీటిశుద్ధికి వినియోగించే క్లోరిన్ డైయాక్సీ మాత్రలు తయారు చేసే రసాయన పరిశ్రమలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి అగ్నికీలలకు 17 మంది
షిమ్లా : హిమాచల్ప్రదేశ్ చంబా జిల్లాలో బుధవారం ఘోర దుర్ఘటన జరిగింది. తీసా సబ్ డివిజన్ వద్ద ప్రైవేటు బస్సు లోయలో పడిపోయిన ఘటనలో ఎనిమిది మంది మృతి చెందగా.. మరో ఏడుగురు గాయపడ్డారు.