ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని దుష్ప్రచారం: సీవోఏఐ న్యూఢిల్లీ, జూన్ 6: ఆరోగ్యంపై 5జీ టెక్నాలజీ దుష్ప్రభావం చూపుతుందనేది తప్పుడు ప్రచారమని సెల్యులార్ ఆపరేటర్ల అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీవోఏఐ) తెలిపింది. 5జ�
న్యూఢిల్లీ: 5-జీ టెక్నాలజీకి వ్యతిరేకంగా బాలీవుడ్ నటి జూహీచావ్లా దాఖలు చేసిన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు బుధవారం ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. నేరుగా దావా దాఖలు చేసే బదులు పిటిషనర్ ముందుగా తన ఆందోళనను ప�
ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన బాలీవుడ్ నటి జూహీచావ్లా న్యూఢిల్లీ, మే 31: దేశంలో త్వరలో అందుబాటులోకి రానున్న 5 జీ టెక్నాలజీ అమలుకు వ్యతిరేకంగా బాలీవుడ్ నటి జూహీచావ్లా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశ�
న్యూఢిల్లీ: దేశంలో 5జీ వైర్లెస్ నెట్వర్క్ టెక్నాలజీకి వ్యతిరేకంగా బాలీవుడ్ నటి జూహీ చావ్లా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసింది. ఈ రేడియేషన్ వల్ల పౌరులు, వృక్ష, జంతుజాలానికి తీవ్ర సమస్యలు ఎదుర