చిట్యాలలో ఆదివారం రాత్రి దొంగలు హల్చల్ సృష్టించారు. తాళాలు వేసిన ఇండ్లే లక్ష్యంగా చోరీలకు పాల్పడ్డారు. పట్టణంలోని సంతోష్నగర్లో నివాసముంటున్న ఓరుగంటి మధుసూదన్, ఓరుగంటి అంజయ్య అన్నదమ్ములు.
వరుస ఇళ్లలో చోరీ | మేడ్చల్ జిల్లా దుండగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగలు హల్చల్ చేశారు. అర్ధరాత్రి సారెగూడెంలోని వరుస రెండిళ్లలో నగలు, నగదు అపహరించారు.