హింసాత్మక ఘర్షణలతో పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) నెత్తురోడింది. పాకిస్థాన్ భద్రతా దళాలు, నిరసనకారుల మధ్య జరిగిన ఘర్షణల్లో ఇప్పటివరకూ 30 మంది మరణించారు. మరో 200 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
వరుస బాంబు పేలుళ్లతో పాకిస్థాన్ దద్దరిల్లిపోయింది. బుధవారం బలూచిస్థాన్లో చోటుచేసుకున్న జంట పేలుళ్లలో 30 మందికి పైగా మృతిచెందగా, మరో 42 మంది తీవ్రగాయాల పాలయ్యారు. మరుసటి రోజు సార్వత్రిక ఎన్నికలకు దేశం యా
ఘోరం.. పాక్లో రెండు రైళ్ల ఢీ.. 30 మంది మృతి | పాకిస్థాన్లో రెండు రైళ్లు ఢీకొట్టుకున్న సంఘటనలో 30 మంది మృతి చెందారు. పెద్ద ఎత్తున ప్రయాణికులు గాయపడ్డారు.