రాష్ట్రంలోని 23 జిల్లాల్లో వర్షపాతం లోటు ఉన్నదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఎల్ నినో పరిస్థితుల ప్రభావాన్ని అంచనా వేయడం, అత్యవసర కార్యాచరణ ప్రణాళికను రూపొంద�
రాష్ట్రంలోని 23 కొత్త జిల్లాల్లో న్యాయస్థాన సముదాయాలను నిర్మిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.42 మంది హైకోర్టు న్యాయమూర్తులకు నివాస సముదాయాలనూ అ త్యాధునిక వసతులతో నిర్మించనున్నట్టు తెలిపారు. ర�