ప్రపంచవ్యాప్తంగా ఐదు లక్షల మందిలో ఒకరికి వచ్చే అరుదైన వ్యాధికి హైదరాబాద్ గాంధీ దవాఖాన వైద్యులు చికిత్స చేసి ఓ బాలిక ప్రాణాలను రక్షించారు. సూపరింటెండెంట్ రాజారావు, పీడియాట్రిక్ విభాగాధిపతి నాగార్జు�
ఆడుతూ పాడుతూ ఇల్లంతా సందడిగా తిరిగేది.. తల్లిదండ్రులతో గోముగా ముచ్చట్లు పెట్టేది.. తోటి స్నేహితులతో కలిసి సరదాగా గడిపేది.. రేపటి నుంచి ఆ అల్లరి ఉండదు.. ఆ మాటలు వినిపించవు.. ఎవరి కన్ను కుట్టిందో కానీ 11 ఏండ్లకే