జయశంకర్ సార్కు నివాళులు | జిల్లాలోని తొర్రూర్ డివిజన్ కేంద్రంలో ప్రొఫెసర్ జయశంకర్ 87 వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
మంత్రి ఎర్రబెల్లి | అనారోగ్యంతో మృతి చెందిన నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తండ్రి పెద్ది రాజిరెడ్డి (92) పార్థివదేహానికి పంచాయతీ రాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పూలమాల వేసి నివాళులు అర్పించ�
మంత్రి ఐకే రెడ్డి | తెలంగాణ సాధించుకోవడంతో పాటు దివంగత ప్రొఫెసర్ జయశంకర్ సార్ కోరుకున్నట్టే రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
ఎంపీ సంతోష్ కుమార్ | జిల్లాలోని వేల్పూర్ క్రాస్ రోడ్ వద్ద మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తండ్రి, రైతు నాయకుడు స్వర్గీయ వేముల సురేందర్ రెడ్డి విగ్రహానికి రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ పూల మాల వ�
బాబూ జగ్జీవన్ రామ్ | భారత దేశ ముద్దు బిడ్డ బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్హై దరాబాద్ బషీర్ బాగ్లోని జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వ�
జగ్జీవన్ రామ్ | దేశ మాజీ ఉప ప్రధాని, బడుగు బలహీన వర్గాల నేత, బాబూ జగ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకుని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నివాళులర్పించారు.
హైదరాబాద్ : ఇటీవల మృతి చెందిన శాసన మండలి చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు సతీమణి స్వర్గీయ విజయలక్ష్మి చిత్ర పటానికి రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ పూల మాలలు వేసి నివాళులర్
హైదరాబాద్ : తెలంగాణ శాసన మండలి చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు సతీమణి విజయలక్ష్మి పార్ధీవ దేహానికి తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి సత్యవతి రాథోడ్ తో కలిసి పంచాయతీ రాజ్ శాఖ మంత�
హైదరాబాద్ : శాసన మండలి చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు సతీమణి విజయలక్ష్మి పార్థీవ దేహానికి శాసనసభ వ్యవహారాలు, రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నివాళులు అర్పించారు. బోడకుంటి వెంకటేశ్వర్లు, �