కృష్ణాబోర్డు | కృష్ణాబోర్డు త్రిసభ్య కమిటీ శుక్రవారం సమావేశం కానుంది. హైదరాబాద్లో ఉన్న జలసౌధలోని కార్యాలయం నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇంజినీర్ ఇన్ చీఫ్లతో ఈనెల 9న భేటీ అవుతుంది. కరోనా దృష్ట్యా వీడ�
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. పెద్ద సంఖ్యలో నమోదవుతున్న రోజువారీ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. గడచిన 24 గంటల్లో కొత్తగా 1271 మందికి కరోనా పాజిటివ్గ�