తెలంగాణ సాహిత్య ప్రస్థానం -3శాసనాల ద్వారా నన్నయకు వంద సంవత్సరాలకు పూర్వమే తెలంగాణలో తెలుగు కవిత్వం వికసించిందని, కావ్యరచనలు జరిగి ఉంటాయని చెప్తున్నాయి. ఈ కావ్య కృషి గురించి వేములవాడ చాళుక్యుల చరిత్ర చది
పాఠకులు కవిత్వాన్ని మూడు భిన్న రీతుల్లో చదివే అవకాశం వుంది. ఖండికలు ఖండికలుగా అనేక మంది కవుల కవితల్ని చదవడం ఒక విధమయితే, ఒకే కవి రాసిన అనేక కవితల్ని ఒక సంపుటిగా చదవడం మరో పద్ధతి. ఇక ఒక నిర్దేశిత కాలంలో ఒక భ�