Sports
- Jan 05, 2021 , 02:39:36
శ్రీనిఖ శెభాష్

ఆర్మూర్, జనవరి 4: అంతర్జాతీయ తైక్వాండో పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన నిజామాబాద్కు చెందిన మద్దుల శ్రీనిఖను ఎమ్మెల్సీ కవిత సోమవారం అభినందించారు. గత సెప్టెంబర్లో జరిగిన పీఎం ఆన్లైన్ తైక్వాండో పోటీల్లో(అండర్-11) శ్రీనిఖ పసిడి పతకంతో మెరిసింది. భవిష్యత్లో మరింతగా రాణించి రాష్ర్టానికి పేరు తీసుకురావాలని కవిత ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జీవన్రెడ్డి, జాతీయ ఆర్చరీ ప్లేయర్ మురళి, కోచ్ హీరాలాల్ తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- ప్రజాదరణ పొందిన ముఖ్యమంత్రుల్లో కేసీఆర్కు ఐదో స్థానం
- సంపూర్ణేశ్ స్టంట్ చేస్తుండగా ప్రమాదం..!
- ఏపీలో కొత్తగా 158 కరోనా కేసులు
- మెరుగ్గానే శశికళ ఆరోగ్యం
- రాజస్థాన్ రాయల్స్ క్రికెట్ డైరెక్టర్గా సంగక్కర
- శరీరంలో ఈ 7 అవయవాలు లేకున్నా బతికేయొచ్చు!!
- వ్యాక్సిన్ల సామర్థ్యంపై బ్రిటన్ మంత్రి హెచ్చరిక
- కాలా గాజర్.. ఆరోగ్య సమస్యలు పరార్
- ఎస్సీ, ఎస్టీలకు ఇంటింటికి కొత్త పథకం : మంత్రి ఎర్రబెల్లి
- శ్రీష్టి గోస్వామి.. ఒక్క రోజు సీఎం
MOST READ
TRENDING