హరారే: ఓపెనర్ రిజ్వాన్ (82 నాటౌట్) రాణించడంతో జింబాబ్వేతో జరిగిన తొలి టీ20లో పాకిస్థాన్ 11 పరుగుల తేడాతో గెలుపొందింది. మూడు మ్యాచ్ల పొట్టి సిరీస్లో భాగంగా బుధవారం జరిగిన మొదటి పోరులో పాక్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 149 పరుగులు చేయగా.. ఛేజింగ్లో జింబాబ్వే 138/7కే పరిమితమైంది.