హైదరాబాద్: ప్రస్తుత విద్యాసంవత్సరానికి గాను పోస్ట్ మెట్రిక్ విద్యార్థులు స్కాలర్షిప్ కోసం దరఖస్తు గడువును ప్రభుత్వం పొడిగించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ విద్యార్థులు, వికలాంగ విద్యార్థులు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లకు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు. 2021-2022 విద్యా సంవత్సరానికి అక్టోబర్ 24 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు.