ముంబై, డిసెంబర్ 15: పలు ప్రతికూల అంశాల కారణంగా రూపాయి విలువ 20 నెలల కనిష్ఠస్థాయికి పడిపోయింది. ఇంటర్బ్యాంక్ ఫారిన్ ఎక్సేంజ్ మార్కెట్లో బుధవారం అమెరికా డాలర్తో పోలిస్తే భారత్ కరెన్సీ విలువ భారీగా 44 పైసల మేర నష్టపోయి 76.32 వద్ద ముగిసింది. 2020 ఏప్రిల్ తర్వాత ఇంత కనిష్ఠానికి తగ్గడం ఇదే ప్రధమం. అలాగే ఒకే రోజులో రూపాయి ఇంతగా క్షీణించడం గత 8 నెలల్లో ఇదే తొలిసారి.
కారణాలివి..