జాతరలు, ఉత్సవాలు అనగానే కొందరికి మిఠాయిలు, దేవుని ప్రసాదం గుర్తుకొస్తుంది. కానీ, మహబూబ్ నగర్ జిల్లా అమ్మాపూర్ గ్రామంలో ఏటా జరిగే శ్రీకురుమూర్తి స్వామివారి బ్రహ్మోత్సవాలనగానే ఠక్కున గుర్తొచ్చేదే మటన్ సీకులు. అత్యంత టేస్టీగా ఉండే ఈ మటన్ కబాబ్స్ కోసం ఉమ్మడి పాలమూరు నుంచే కాకుండా హైదరాబాద్, రాయచూరు, కర్నూలు తదితర దూర ప్రాంతాల నుంచి కూడా మాంసపు ప్రియులు వస్తారిక్కడికి. మరిక్కడ ఈ మటన్ కబాబ్స్ ఎందుకు ప్రత్యేకం..? ఎన్నిరోజులు దొరుకుతాయి?..ఇలాంటి వివరాల కోసం ఈ వీడియో చూడండి..