బాలాసోర్: డీఆర్డీవో అధికారులు ఇవాళ మధ్యశ్రేణి మిస్సైల్ వ్యవస్థను పరీక్షించారు. సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ వ్యవస్థను పరీక్షించినట్లు అధికారులు వెల్లడించారు. రెండు ప్రయోగాలు విజయవంతంగా సాగినట్లు అధికారులు చెప్పారు. ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ.. ఇండియన్ ఆర్మీకి చెందినట్లు అధికారులు తెలిపారు. మార్చి 27వ తేదీన రెండు సార్లు మిస్సైల్ను టెస్ట్ ఫైర్ చేశారు. ఏరియల్ టార్గెట్ను నేరుగా ఢీకొట్టినట్లు డీఆర్డీవో అధికారులు తెలిపారు.
India today carried out two successful test firings of the Medium Range Surface to Air Missile system air defence systems off the coast of Odisha in Balasore: DRDO officials
(file photo) pic.twitter.com/FEOADHKO5J
— ANI (@ANI) March 30, 2022