ఢిల్లీ, జూన్, 20:గతేడాది తూర్పునౌకాదళ కార్యకలాపాల విజయాల వేడుకను జరుపుకునేందుకు 19 జూన్ 21న ఫ్లీట్ అవార్డ్స్ ఫంక్షన్ 2021ను నిర్వహించారు. తూర్పు నైకాదళ కమాండింగ్ ఫ్లాగ్ ఆఫీసర్ రేర్ అడ్మిరల్ తరుణ్ సోబ్తి విఎస్ఎం నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎవిస్ఎం, విఎస్ఎం,ఇన్సి ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ వైస్ అడ్మిరల్ అజేంద్ర బహదూర్ సింగ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఫ్లీట్ అవార్డుల కార్యక్రమాన్ని నిరాడంబరంగా, కోవిడ్ను నిబంధనలు మధ్య జరిగాయి.
సముద్ర సంబంధ కార్యకలాపాల పూర్తి వర్ణపటాన్ని గుర్తిస్తూ పదహారు ట్రోఫీలను అందించడంతో ఈ వేడుక పూర్తయింది. తూర్పు నౌకాదళంలో ఐఎన్ఎస్ సహ్యాద్రి ఉత్తమ నౌకగా గుర్తింపు పొందగా, సవాళ్ళతోకూడినఅనేకమిషన్లనుచేపట్టినప్పుడుమొక్కవోనిస్ఫూర్తిని,పట్టుదలనుప్రదర్శించినందుకుకాపిటల్ (యుద్ధ, విమానాలను రవాణా) నౌక ఐఎన్ఎస్ కామోర్తాను,వంటి చిన్నయుద్ధనౌకలలో ఐఎన్ నౌకలు కిల్తాన్, ఖుక్రి ఉత్తమ యుద్ధనౌకలట్రోఫీని గెలుచుకున్నాయి.