న్యూఢిల్లీ: సీబీఐకి చెందిన ఐదుగురు అధికారులు, ఒక సీనియర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్తో కేంద్రం బలవంతంగా రాజీనామా చేయించింది. తనకున్న విశేష అధికారాలను ఉపయోగించి ఈ చర్యకు దిగింది. అయితే ఈ ఐదుగురు అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ పేర్లు మాత్రం బయటికి వెల్లడికాలేదు.