రిటైర్మెంట్ తర్వాతగానీ.. చేతిలో డబ్బలున్నప్పుడుగానీ చాలామంది ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తుంటారు. గతంలో ఐదేళ్లు.. ఆ తర్వాత ఆరు, ఏడేళ్లకు మన డిపాజిట్ చేసిన సొమ్ము డబుల్ అయ్యేది. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. అయితే, మన దగ్గర డబ్బులున్నప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్ చేసే బదులు వేరే స్కీంలలో పెట్టుకుంటే ఎక్కువ లాభం పొందవచ్చంటున్నారు ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ బ్రహ్మచారి. మరి ఆ స్కీంల వివరాలు తెలుసుకునేందుకు ఈ వీడియో చూసేయండి.
మరిన్ని ఇలాంటి ఆసక్తికర కథనాల కోసం నమస్తే తెలంగాణ యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.