రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన మైనారిటీ సంక్షేమ శాఖ 2021 విద్యాసంవత్సరానికి విదేశాల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్/డాక్టోరల్ కోర్సులు చదవడానికి ఇచ్చే స్కాలర్షిప్స్ ప్రకటన విడుదల చేసింది.
స్కాలర్షిప్: విదేశాల్లో పీజీ/డాక్టోరల్ కోర్సుల (స్ప్రింగ్ అండ్ ఫాల్) కోసం
అర్హతలు: అన్ని అర్హతా ప్రమాణాలతోపాటు విదేశీ యూనివర్సిటీల్లో పీజీ/డాక్టోరల్ కోర్సుల్లో జనవరి 2021 నుంచి డిసెంబర్ 2021 మధ్య అడ్మిషన్ తీసుకున్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: డిసెంబర్ 31
వెబ్సైట్: https://telanganaepass.cgg.gov.in