ఈ చిత్రం చూశారా ! రహదారికి పందిరి వేసినట్లుగా కనువిందు చేస్తుంది కదూ !! నిజామాబాద్ జిల్లా కేంద్రం నుంచి బాన్సువాడకు వెళ్లే రహదారిలో మల్లారం గండి వద్ద కనిపించిందీ దృశ్యం. ఇటీవల కురిసిన వర్షాలకు అటవీ ప్రాంతం చిగురించడంతో రహదారికి పచ్చటి తోరణం కట్టినట్టుగా సుందరంగా మారింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
పసిడి కాంతుల్లో యాదాద్రి ఆలయం.. ఎంపీ సంతోష్కుమార్ తీసిన ఫోటోలు ఇవే
Diabetes : షుగర్ ఉన్నోళ్లు ఈ పండ్లు తినొచ్చా
సూర్యగ్రహణం 2021: ప్రపంచవ్యాప్త బెస్ట్ పిక్