మెహిదీపట్నం : ఐస్ క్రీం ప్రియుల మనసు దోచే అద్భుతమైన కాంటెస్ట్ను నిర్వహించేందుకు హైబిజ్ టీవీ సర్వం సిద్ధమైంది. ఈ నెల 29న హెటెక్స్లో ఐస్ క్రీం కాంటెస్ట్ను నిర్వహించనున్నారు. ఈ మేరకు గురువారం మాసబ్ ట్
సిటీబ్యూరో/సుల్తాన్బజార్, మే 12 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ దవాఖానల్లో ఖర్చుకు వెనుకాడకుండా మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని మేయర్ విజయలక్ష్మి అన్నారు. కోఠి ప్రసూతి దవాఖాన, ఎంఎన్
కొలంబో: ఆర్థిక సంక్షోభంలో కూరుకున్న శ్రీలంకలో ఆందోళనలు తీవ్రమవుతున్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు చేపట్టిన నిరసనలు సోమవారం హింసాత్మకంగా మారాయి. ఆ దేశంలోని అధికార పార్టీకి చెందిన ఎంపీల అధికార న
నారాయణపేట : ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులకు, చెరువుల అభివృద్ధి కోసం ఇప్పటి వరకు రూ. 28 వేల కోట్లు ఖర్చు పెట్టామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా, పాలమూరు
హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా భారీ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. హైదరాబాద్ నగరంలోనూ 40 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఉక్కపోత పెరిగింది. అయితే ఉష్ణోగ్రతలు భారీగా పెర�
హైదరాబాద్: బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా తన కూతురు మాల్తీ మేరి ఫోటోను తొలిసారి రిలీజ్ చేసింది. మదర్స్ డే సందర్భంగా తన భర్త నిక్ జోన్స్తో కలిసి దిగిన ఫోటోను ఆమె షేర్ చేసింది. ఆ ఫోటోలో ప్రియాంకా త�
డెహ్రాడూన్ : అక్షయ తృతీయ సందర్భంగా గంగోత్రి, యమునోత్రి ధామ్ ఆలయాల తెరుచుకోగా.. చార్ధామ్ యాత్ర ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ నెల 6న కేద�
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రంజాన్ పర్వదినం వేడుకలు ఘనంగా జరిగాయి. చార్మినార్, మక్కా మసీదు, మీరాలం ఈద్గాతో పాటు రాష్ట్రంలోని అన్ని మసీదులు, ఈద్గాల్లో సామూహిక ప్రార్థనలు నిర్వహించ�
కాళేశ్వరం/రామడుగు : కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని లక్ష్మి పంప్హౌస్లో ఎత్తిపోతలు మొదలయ్యాయి. సోమవారం రెండు మోటర్ల ద్వారా సరస్వతి బరాజ్కు 4,400 క్యూసెక్క�
Summer | ఒకప్పుడు ఎండాకాలం వస్తే బావులు అడుగంటిపోయేవి. మే నెలలో చుక్కనీరు ఉండేది కాదు. కానీ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులతో వ్యవసాయ బావులు జలకళను సంతరించుకున్నాయి. ఈ చిత్రం జనగామ జిల
రంజాన్ పర్వదినం సమీపిస్తుండడంతో నగరంలో షాపింగ్ సందడి నెలకొన్నది. ప్రధానంగా పాతనగరంలో కొనుగోలు రద్దీ అధికమైంది. శనివారం అర్ధరాత్రి వరకు అత్తరు, వస్త్ర, గాజుల దుకాణాలు
నాలుగైదు రోజులుగా నగరంలో విభిన్న వాతావరణం చోటుచేసుకుంటున్నది. పగలంతా భానుడు ఠారెత్తిస్తుంటే..సాయంత్రం వరుణుడు కరుణిస్తున్నాడు. శనివారం ఎండ దంచికొట్టగా, మధ్యాహ్నం తర్వాత పలుచోట్ల మోస్తరు వర్షం కురిసిం�