Lok Sabha Elections | న్యూఢిల్లీ: ఏండ్లు గడిచే కొద్దీ లోక్సభ ఎన్నికల్లో పోటీచేస్తే రాజకీయ పార్టీలు, మహిళా అభ్యర్థుల సంఖ్య పెరుగుతూ వస్తున్నది. లోక్సభ ఎన్నికల్లో పోటీచేసిన పార్టీల సంఖ్య 2009తో పోలిస్తే 2024 నాటికి 104 శాతం పెరిగిందని ది అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్), నేషనల్ ఎలక్షన్ వాచ్ విశ్లేషణ వెల్లడించింది. అదేవిధంగా మహిళా అభ్యర్థు సంఖ్య కూడా 7 నుంచి 9 శాతానికి చేరిందని పేర్కొన్నది.
2009-368
2014-464
2019-677
2024-751
2009- 556 (7 శాతం)
2014- 640 (8 శాతం)
2019- 716 (9 శాతం)
2024- 797 (9.6 శాతం)