సదరన్ కమాండ్ పూణెలో ‘విస్ఫోటక్ ముక్త్ బందర్గా’ ఆపరేషన్ చేపట్టింది. పౌరుల భద్రతను దృష్టిలో పెట్టుకొని ఈ ఆపరేషన్ని చేపట్టింది. ముంబై, గుజరాత్, కాన్పూర్, జైపూర్ జోధ్పూర్ లోని స్టీల్ కర్మాగారాల నుంచి 1600 మెట్రిక్ టన్నుల పేలుడు పదార్థాలను సేకరించారు. ప్రజల భద్రత దృష్ట్యా వీటిని సదరన్ కమాండ్ నిర్వీర్యం చేసింది.