న్యూఢిల్లీ: ప్రముఖ హిందూస్థానీ శాస్త్రీయ గాయకుడు, పద్మ భూషణ్ పండిట్ రాజన్ మిశ్రా కొవిడ్తో కన్నుమూశారు. ఆయన వయస్సు 70 ఏండ్లు. కరోనా సోకడంతో ఢిల్లీలోని ఓ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. ఆదివారం రెండుసార్లు గుండెపోటు రావడంతో మిశ్రా చనిపోయారు.