భోపాల్: కొవిడ్-19 రోగుల చికిత్స కోసం తీసుకొస్తున్న ఆక్సిజన్ ట్యాంకర్లను ఇతర రాష్ట్రాల అధికారులు నిలిపివేశారని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇది అనుచితం, నేరపూరితం అని సోమవారం ట్వీట్ చేశారు.
ఎటువంటి సహేతుకమైన కారణాల్లేకుండా ఆక్సిజన్ సిలిండర్లను నిలిపివేయడం సరి కాదన్నారు. అటువంటి వారిపై తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత రాష్ట్రాల సీఎంలను కోరారు.
మధ్యప్రదేశ్కు తరలిస్తున్న ఆక్సిజన్ సిలిండర్లను ఇతర రాష్ట్రాల్లో నిలిపేశారు. దీనివల్ల ఆక్సిజన్ కొరతతో కరోనా రోగులకు ప్రాణాపాయ ముప్పు ఉందన్నారు. కరోనా కేసులు అధికంగా నమోదై పరిస్థితులు విషమించిన రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్ ఒకటి.
ఇక వేగంగా వ్యాక్సిన్లు.. సీరమ్, భారత్ బయోటెక్లకు 4500 కోట్లు
ఇక పేటీఎం నుంచి ఎల్ఐసీ పాలసీ ప్రీమియం
ఆదాయ, వ్యయాలపై డేగ కన్ను
కరోనా నివారణకు 8 మార్గాలు
ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ మరో రికార్డు.. అదేంటంటే!
డోంట్ కేర్ కరోనా.. బంగారం దిగుమతి పైపైకి
బంగారం కొనేముందు కన్ఫూజన్ వద్దు!
డ్రాగన్ బ్యాంకులు.. భారత్ ఆంక్షలు.. సిటీ నిష్క్రమణ ఎందుకంటే!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..