అహ్మదాబాద్, సెప్టెంబర్ 29: వచ్చే నెల 5న గుజరాత్లో ప్రారంభం కానున్న వరల్డ్ క్రికెట్ కప్ను కాస్త వరల్డ్ టెర్రర్ కప్గా మారుస్తానంటూ ఖలిస్థాన్ ఉగ్రవాది, ‘సిఖ్స్ ఫర్ జస్టిస్’ అధ్యక్షుడు గురుపత్వంత్ సింగ్ హెచ్చరించారు. దీంతో ఆయనపై అహ్మదాబాద్ పోలీసులు కేసు నమోదుచేశారు.
ఈ మెసేజ్ చాలా మందికి వచ్చిందని, నిజ్జర్ హత్యకు ప్రతీకారం తీర్చుకోబోతున్నామని అందులో ఉన్నదని తెలిపారు.