దేశీయంగా తయారైన తొలి కమర్షియల్ ఎయిర్క్రాఫ్ట్ ఇది. మంగళవారం తొలిసారిగా సర్వీసులు ప్రారంభమయ్యాయి. పౌర విమానయాన శాఖ మంత్రి సింధియాతో పాటు న్యాయశాఖ మంత్రి రిజుజు ఈ విమానంలో అస్సాంలోని దిబ్రూగఢ్ నుంచి అరుణాచల్ప్రదేశ్లోని పసిఘట్ వరకు ప్రయాణించారు. ఈ ‘డోర్నియర్ 228’ ఎయిర్క్రాఫ్ట్ను హిందూస్థాన్ ఎరోనాటిక్స్ లిమిటెడ్ నిర్మించింది.