న్యూఢిల్లీ: ఎయిరిండియా విమానాలలో అదనపు భద్రతా తనిఖీలను నిర్వహించాలని బీసీఏఎస్ మంగళవారం ఆదేశించింది. ఖలిస్థానీ ఉగ్రవాద సంస్థ ఎస్ఎఫ్జే బెదిరింపుల నేపథ్యంలో పంజాబ్, న్యూఢిల్లీలలోని విమానాశ్రయాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని ఆదేశించింది.