ఢాకా : బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికలను తటస్థ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించాలనే డిమాండ్తో ప్రతిపక్ష బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ బంద్కు పిలుపునిచ్చింది.
ఈ నేపథ్యంలో గుర్తు తెలియని వ్యక్తులు శనివారం ఢాకాలో ఐదు ప్రాథమిక పాఠశాలలను తగులబెట్టారు. వీటిలో నాలుగు పోలింగ్ బూత్లు కూడా ఉన్నాయి.