ప్రపంచంలోనే అతిపెద్ద క్రూయిజ్ షిప్ (ప్రయాణికుల నౌక) వచ్చే ఏడాది జనవరిలో ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నది. అయితే ఈ నౌక విశేషాలేంటో తెలుసుకుందాం.
ప్రపంచంలోనే అతిపెద్ద క్రూయిజ్ షిప్ (ప్రయాణికుల నౌక) వచ్చే ఏడాది జనవరిలో ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నది. అయితే ఈ నౌక విశేషాలేంటో తెలుసుకుందాం.
టికెట్ ధర రూ.1,39,707
నౌక పొడవు 1,200అడుగులు
నౌకలో పట్టే ప్రయాణికులు 7,960 మందికిపైగానే
బరువు 2,50,800 టన్నులు
వాటర్ పార్క్, స్విమ్ అప్ బార్, స్విమ్మింగ్ పూల్, విశాలమైన ఫ్లోర్, మ్యూజిక్ లాంటి సౌకర్యాలు కలవు. కరేబియన్ సముద్రంలో తూర్పు నుంచి పశ్చిమకు ప్రయాణించే ఈ నౌక మియామి నుంచి బయలుదేరుతుంది