ఉప్పల్, జూన్ 26: వరద నియంత్రణకు చర్యలు చేపట్టామని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. వానకాలంలో సమస్యలు రాకుండా చూస్తామన్నారు. నాచారం డివిజన్లోని పటేల్కుంట, హెచ్ఎంటీనగర్ చెరువు ప్రాంతాల్లో శనివారం ఎమ్మెల్యే, కార్పొరేటర్, అధికారులతో కలిసి పర్యటించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ శాంతి, కాప్రా డీసీ శంకర్, ఈఈ కోటేశ్వర్రావు, జలమండలి జీఎం జాన్ షరీఫ్, డీజీఎం కృష్ణ, ఏఎంహెచ్వో మైత్రేయి, డీఈ రూప, ఏఈ రాకేశ్, ఏఈ సాయిబాబా, నగేశ్, భానుచందర్, రజిని, నరేశ్రెడ్డి, పవన్, పృథ్వీ, సాయిజెన్ శేఖర్, ముత్యంరెడ్డి, బుచ్చన్న పాల్గొన్నారు.