సుల్తాన్బజార్ : ఓ గుర్తు తెలియని వ్యక్తి (54) మృతదేహం లభ్యమైన సంఘటన అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఛాదర్ఘాట్ సాయిబాబా మందిరం ఫుట్పాత్పై గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం పడి ఉందని మందిరం వాచ్మెన్ అందిం చిన సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని ఉస్మానియా మార్చురీకి తరలించారు.
మృతుడి ఒంటిపై లైట్ పింక్ కలర్ ఫుల్ షర్టు,ఖాకీ కలర్ ప్యాంటు ధరించాడని అన్నారు.