మాదాపూర్లోని హెచ్ఐసీసీలో ప్రముఖ సినీ నటి మంచు లక్ష్మి ఆధ్వర్యంలో ఆదివారం టీచ్ ఫర్ చేంజ్ ఫ్యాషన్ షో నిర్వహించారు. పేద విద్యార్థుల విద్య కోసం నిధుల సమీకరణే ముఖ్య ఉద్దేశంగా నిర్వహించినఈ వెంట్ లో నటీనటులు ర్యాంప్ వాక్ చేయగా, అందాల తార శ్రేయ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.